పిఠాపురం ఎమ్మెల్యే సీటు తన కోసం త్యాగం చేసిన టీ టైం ఉదయ్ శ్రీనివాస్ గారి నీ కాకినాడ ఎంపీ గా పవన్ కళ్యాణ్ ప్రకటించారు . టీడీపీ,బీజేపీ, జనసేన కూటమి తరుపున కాకినాడ నుంచి ఎంపీ గా ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేయనున్నారు ..