పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ *శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారికి* జనసేన పార్టీ అధ్యక్షుడు *శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు* కాకినాడ పార్లమెంట్ MP సీటు ను కేటాయించిన సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత *డాక్టర్ పిల్లా శ్రీధర్ గారు* ఉదయ్ శ్రీనివాస్ గారిని శాలువాతో సత్కరించడం జరిగింది అనంతరం *డాక్టర్ పిల్లా శ్రీధర్ గారు* మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉదయ్ శ్రీనివాస్ గారిని కాకినాడ ఎంపీగా అనౌన్స్ చేయడం చాలా సంతోషంగా ఉందని పిఠాపురం నియోజకవర్గంతో పాటు కాకినాడ పార్లమెంటు స్థానాన్ని గెలిపించుకోవడానికి కూడా మరింత కృషి చేస్తామని పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారికి లక్ష ఓట్ల మెజారిటీతో పాటు ఎంపీగా కాకినాడ పార్లమెంటు స్థానంలో ఉదయ్ శ్రీనివాస్ గారికి కూడా అత్యధిక మెజారిటీ రావడానికి గట్టిగా కృషి చేస్తామని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు *డాక్టర్ పిల్లా శ్రీధర్ గారు* కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా Ex సర్పంచ్ సీనియర్ తెలుగు దేశం నాయకులు జ్యోతుల సతీష్ గారు, Ex సర్పంచ్ గరగా సత్యనందరావు గారు, వీరం రెడ్డి అమర్ గారు, బోజ్జ గోపికృష్ణ గారు, ఇంటి వీరబాబు గారు, Ex సర్పంచ్ కరెడ్ల తాతీలు గారు, Ex సర్పంచ్ ఎలిగొండ రాజారావు గారు, Ex సర్పంచ్ కుంపట్ల చల్లారావు గారు, జవ్వది జోగేశ్వరరావు గారు, దుడ్డు నాగు గారు, రంగనాథం రాజుగారు, బస్స నాగసత్తులు గారు, జవ్వది గంగాధర్ గారు, కీర్తి చంటి గారు, మరియు జన సైనికులు పాల్గొనడం జరిగింది.