మంగళగిరిలో జరిగిన టీడీపీ వర్క్ షాప్ లో పాల్గొన్న టిడిపి ఇన్చార్జ్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ,చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు . పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయుచున్న జనసేన అధినేతను పవన్ కళ్యాణ్ ను లక్ష మెజార్టీ తో గెలిపించుకునే దిశగా టీడీపీ, జనసేన శ్రేణులతో సమావేశాలు నిర్వహించి జనంలోకి తీసుకువెళ్తున్నట్లు తెలియజేశారు.