పిఠాపురం జనసేనపార్టీ శ్రేణులకు ముఖ్య గమనిక… ఈ రోజు ది. 25-03-2024, సాయంత్రం 5 గంటలకు పిఠాపురం పట్టణం, జనసేనపార్టీ కార్యాలయం వద్ద కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి జనసేన అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారి ఆద్వర్యంలో పిఠాపురం పట్టణ నూతన చేరికల కార్యక్రమం జరుగబడును. కావున నియోజకవర్గ జనసేనపార్టీ శ్రేణులు తప్పక పాల్గొనవలెను. జనసేనపార్టీ కార్యాలయం పిఠాపురం