ఈరోజు పిఠాపురం నియోజవర్గంలో పవన్ కళ్యాణ్ గారి పర్యటనకు జనం పట్టం కట్టారు ..సాయంత్రం 6.30 కి మొదలు కావాల్సిన పవన్ ప్రసంగం 8.30 అవుతున్న మొదలు కాలేదంటే మనం అర్దం చేసుకోవచ్చు జనం ఎంతలాగ పవన్ కళ్యాణ్ కి నీరాజనం పడుతున్నారో .. అడుగు అడుగున జనం పువ్వులు జలుతు తమ అభిమానాన్ని చాటుకున్నారు .పెద్ద ఎత్తున మహిళలు హారతి పడుతున్నారు .. తమ అభిమాన నాయకుడు ప్రజా నాయకుడు పిఠాపురం నుంచి పోటీ చేయడంతో ఒకసారిగా పిఠాపురం మొత్తం పవన్ నినాదంతో మారుమోగిపోతోంది