• NDA కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, తెలంగాణ లో సమ్మక్క సారక్క జాతరను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నట్లుగా, ఆంధ్రప్రదేశ్ లో నూకాలమ్మ తల్లి జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం నిర్వహించేలా చూస్తాను - అనకాపల్లిలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు.