తెలుగు ప్రజలందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం ప్రజల జీవితాల్లో సంతోషాలు, ఐశ్వర్యం తీసుకురావాలని, రాష్ట్రంలో రాక్షస పాలన అంతమై, సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆకాంక్షిస్తున్నాని పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు