పిఠాపురం నియోజక వర్గం చేబ్రోలులోని నివాస గృహంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజక వర్గం టిడిపి ఇంఛార్జి శ్రీ ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ గారు, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, పిఠాపురం నియోజక వర్గం బీజెపీ ఇంఛార్జి శ్రీ కృష్ణం రాజు గారు పాల్గొన్నారు