ఈ రోజు (ఏప్రిల్ 10) ఉమ్మడి గోదావరి జిల్లాల్లో తణుకు, నిడదవోలు నియోజకవర్గం ప్రజా గళం , వారాహి విజయ భేరి బహిరంగ సభల్లో పాల్గొననున్న జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.
• ప్రజా గళం (4pm)
నరేంద్ర సెంటర్, తణుకు టౌన్
• వారాహి విజయభేరి (7pm)
గణేష్ చౌక్,నిడదవోలు