ఈ రోజు (ఏప్రిల్ 10) ఉమ్మడి గోదావరి జిల్లాల్లో తణుకు, నిడదవోలు నియోజకవర్గం ప్రజా గళం , వారాహి విజయ భేరి బహిరంగ సభల్లో పాల్గొననున్న జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. • ప్రజా గళం (4pm) నరేంద్ర సెంటర్, తణుకు టౌన్ • వారాహి విజయభేరి (7pm) గణేష్ చౌక్,నిడదవోలు