కొణిదల వెంకట్రావు చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కర్ణ మురళీకృష్ణ నాయుడు గారు కొండేవరం అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 10000 చొప్పున 5 కుటుంబాలకు 50000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది . సంఘటన జరిగిన వెంటనే గ్రామ జనసేన కార్యకర్తలు వెంటనే స్పందించి సహాయ కార్యక్రమంలో పాల్గొనడం తో పాటు బాధితులకు ఆర్థికంగా అండగా నిలిచారు .