పిఠాపురం నియోజకవర్గం జల్లూరు గ్రామంలో వెన్న జగదీష్ గారు, బండి హరీష్, వీరంరెడ్డి చిన్న, బత్తిన దొరబాబు, మరియు బీజేపీ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు ఉమ్మల పద్మజ గారు తెలుగుదేశం కార్యకర్త వీధి రాంబాబు గారు ఈ రోజు డోర్ టు డోర్ తిరుగుతూ మ్యానిఫెస్టోలో ని అంశాలను వివరిస్తూ ప్రచారం చెయ్యడం జరిగింది.. ఈ ప్రచార కార్యక్రమంలో జల్లూరు గ్రామ జనసేన నాయకులు కార్యకర్తలు, మరియు ఎఫ్.కె పాలెం జనసేన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది..