ఈరోజు ఉదయం పిఠాపురం పట్టణంలోని 23, 24, 25 వార్డుల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా ప్రతీ ఇంటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరాను. వైసీపీ అరాచక పాలనకు అంతం పడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఒక్కటే మార్గమని ప్రజలకు పిలుపునిచ్చాను. అని వర్మ గారు తెలియజేశారు