జగన్ పై రాయి పడితే రాష్ట్రానికి గాయం అయింది అంటున్నారు . మరి వీళ్ల సంగతి ఏమిటి జగన్ స్కూల్ కి వెళ్ళే సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని హత్య చేసి ఆత్మహత్య అంటే ఎవరు పట్టించుకోరు .. తన అక్క వెంట పడవద్దని చెప్పిన అమర్నాథ్ నీ అరటి తోటలో కాల్చి చంపిన వాళ్ల సంగతి ఏమిటి జగన్ .. 30 వేల మంది ఆడబిడ్డలు కనిపించకపోతే రాష్ట్రానికి గాయం కలేదా జగన్ అంటూ పవన్ కళ్యాణ్ ఆవేదనతో కూడిన వ్యాఖ్యలు చేశారు వీడియో లింక్ https://www.facebook.com/share/r/9aERMKaw1Cqi3GVm/?mibextid=D5vuiz