17-04-2024 బుధవారం గొల్లప్రోలు పట్టణం లో సాయంత్రం 4 నుండి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదల నాగబాబు గారు రోడ్ షో చేయనున్నారు. ప్రతి వీధి లో రోడ్ షో చేస్తూ జనసేన పార్టీ తరుపున ప్రచారం చేయనున్నారు. కావున ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గం జనసేన, తెలుగుదేశం, బిజెపి నాయకులు కార్యకర్తలు వీరమహిళలు మరియు పిఠాపురం ప్రజానీకం పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము ఇట్లు "జనసేన పార్టీ కార్యాలయం"