ఈరోజు కొండేవరంలో గ్రామ జనసేన నాయకులు,కార్యకర్తలు జనసేన తరుపున డోర్ తో డోర్ ప్రచారం చేశారు .. అవినీతికి తావు లేని నాయకుడు, అధికారం లేకుండా ఎన్నో సేవ కార్యక్రమాలు చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యం లో గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు .. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు ,కార్యకర్తలు గాది కొండబాబు,తోట ప్రసాద్ , గాది గోపి ,గింజల మహాలక్ష్మి,వేమగిరి నాని,తోలెం గుర్రయ్య,ఎండ్ర నాగు ,మేడిశెట్టి వెంకటేష్,మేడిశెట్టి రాజేష్,పుల్ల కొండబాబు,మేడిశెట్టి హ్యాపీ,కందా రాంబాబు తో పాటు రాష్ట్ర మరియు ఇతర ప్రాంతాల నాయకులు మర్రిరెడ్డి శ్రీనివాస్ ఎలక్షన్ ఇన్చార్జి , శంకర్ గౌడ్ , కర్ణ మురళీకృష్ణ నాయుడు , గంటా స్వరూప , ప్రియాశౌజన్య , సుంకర కృష్ణవేణి , తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, మత్సా అప్పాజీ పాల్గొన్నారు. మా ఆహ్వానం మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికీ కొండేవరం జనసేన పార్టీ తరుపున ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.